పాలకొండ వెబ్ న్యూస్ : అక్టోబర్ 17
అక్టోబర్ మాసపు చివరి రోజులు హిందూ సంస్కృతికి ఆధ్యాత్మిక శోభను అందిస్తాయి. ఈ నెల 18న ధన త్రయోదశి సందర్భంగా లక్ష్మీదేవి, ధన్వంతరులను ఆరాధించి, సంపదకు శుభారంభం చేస్తారు. అక్టోబర్ 19న నరక చతుర్దశి, చెడుపై మంచితనం విజయం సాధించిన రోజు. అక్టోబర్ 20న దీపావళి పర్వదినం, చీకటిపై వెలుగుని ప్రతిబింబిస్తుంది. దీపాల కాంతిలో లక్ష్మీ పూజతో శ్రేయస్సు కోరుకుంటారు. అక్టోబర్ 25న నాగుల చవితి సందర్భంగా నాగ దేవతలను పూజించి ప్రకృతి పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తారు. ఈ పండుగల పరంపర కుటుంబం, సమాజంలో శాంతి, ఐక్యతను ప్రసాదిస్తుంది.
News by : BSS Prasad
0 Comments