జనసేన బలోపేతం కోసం ప్రతి ఇంటికి చేరాలని నాదెండ్ల మనోహర్ సూచన

జనసేన పార్టీ పీ.ఏ.సీ. చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ని శ్రీకాకుళం జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి, పాలకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జనసేన జానీ  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  ఆశయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతం కోసం ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని, కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా చాటాలని సూచించారు. 

Post a Comment

0 Comments