పాలకొండ వెబ్ న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెడికల్
కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రారంభమైన “కోటి సంతకాల ప్రజా ఉద్యమం” పోస్టర్ను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి
సభ్యులు పాలవలస విక్రాంత్ శనివారం పాలకొండలో శాసన మండలి సభ్యుల
కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ
సందర్భంగా విక్రాంత్ మాట్లాడుతూ, “ప్రజల
ఆరోగ్యం వ్యాపారం కాదు. మెడికల్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రైవేటీకరణ
వల్ల పేద విద్యార్థులు నష్టపోతారు” అని
పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వెలమల మన్మధరావు, కణపాక సూర్య ప్రకాష్,, ఎద్దు లిల్లీ పుష్పనాధం, దుప్పాడ పాపినాయుడు, తుమ్మగుంట శంకరరావు, పల్లా
భాను, తూముల లక్ష్మణ, తిర్లింగి ఉపేంద్ర, వైశ్యరాజు గోవిందరాజు, లోలుగు విశ్వేశ్వరరావు, శివ్వల శ్రీనివాసరావు, బలగ మన్మథరావు, యస్. గురివి నాయుడు , వంజరాపు కొండలరావు, జనార్ధనరావు తదితరులు పాల్గొన్నారు. News by
: BSS Prasad

0 Comments