పాలకొండ వెబ్ న్యూస్:/ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, జనసేన పార్టీ పిఏసీ (PAC) చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈరోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చారు.
జిల్లాలోని సింహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు జనసేన నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, ఏపీ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు ప్రత్యేకంగా మంత్రివర్యులను పుష్పగుచ్ఛంతో, శాలువాతో సన్మానించారు.
0 Comments