పాలకొండ వెబ్ న్యూస్:
మన్యం జిల్లా, అక్టోబర్ 3 గిరిజన స్త్రీ శిశు శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గతంలో ఆశ్రమ పాఠశాలలో వైద్య సిబ్బందిని (ఏఎన్ఎం) నియమిస్తామని హామీ ఇచ్చి, మొదటి సంతకాన్ని కూడా పెట్టారు. అయితే, రెండు సంవత్సరాల తర్వాత కూడా ఈ హామీ అమలు కాలేదు అని పార్వతీపురం మన్యం జిల్లా సుందరయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, ప్రధాన కార్యదర్శి వై. మన్మధరావు తెలిపారు.
0 Comments